ఆసియా కార్మికులను లక్ష్యంగా చేసుకున్న వీసా ముఠా షార్జాలో పట్టివేత
- October 26, 2015
యూ. ఏ. ఈ. లో ప్రవేశం మరియు నివాసo కోసం నకిలీ వీసాలను సృష్టించి, బయటి దేశాల ప్రజలకు అమ్ముతున్న పాకిస్తానీ ముఠాను షార్జా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు మొదట పట్టుకున్న ఒక వ్యక్తిని విచారించిన అనంతరం, యూ. ఏ. ఈ. లో ఉద్యోగాలను ఆశిస్తున్నఈ ముఠా ఆసియా దేశాల శ్రామికులను లక్ష్యంగా చేసుకుని, వారివద్ద డబ్బు వసులుచేసి నకిలీ వీసాలను అం టకడుతున్నట్టు తెలియవచ్చింది. అనంతరం మిగిలిన సభ్యులను కూడా పోలీసు వారు అదుపులోకి తీసుకున్నారు. దేశ తూర్పు ప్రాంత పోలీసు స్టేషన్ల డైరక్టర్ - కల్నల్ మొహమ్మద్ అల్ ఒబాద్ ఇటువంటి ముఠాల ఉచ్చులో పడవద్దని, ప్రజలను ఈ సందర్భంగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







