ఆసియా కార్మికులను లక్ష్యంగా చేసుకున్న వీసా ముఠా షార్జాలో పట్టివేత
- October 26, 2015
యూ. ఏ. ఈ. లో ప్రవేశం మరియు నివాసo కోసం నకిలీ వీసాలను సృష్టించి, బయటి దేశాల ప్రజలకు అమ్ముతున్న పాకిస్తానీ ముఠాను షార్జా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు మొదట పట్టుకున్న ఒక వ్యక్తిని విచారించిన అనంతరం, యూ. ఏ. ఈ. లో ఉద్యోగాలను ఆశిస్తున్నఈ ముఠా ఆసియా దేశాల శ్రామికులను లక్ష్యంగా చేసుకుని, వారివద్ద డబ్బు వసులుచేసి నకిలీ వీసాలను అం టకడుతున్నట్టు తెలియవచ్చింది. అనంతరం మిగిలిన సభ్యులను కూడా పోలీసు వారు అదుపులోకి తీసుకున్నారు. దేశ తూర్పు ప్రాంత పోలీసు స్టేషన్ల డైరక్టర్ - కల్నల్ మొహమ్మద్ అల్ ఒబాద్ ఇటువంటి ముఠాల ఉచ్చులో పడవద్దని, ప్రజలను ఈ సందర్భంగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







