బహ్రెయిన్ లో ప్రవాసీయ భారతీయడు గుండెపోటుతో మృతి
- August 29, 2017
జన్మభూమిని విడిచి బతుకు తెరువు కోసం ఎడారి దేశాలలకు వెళ్ళిన పలువురు భారతీయులు గడిచిన వారం రోజులలో బహెరిన లోనే ముగ్గురు ప్రవాసీయులు విషాదంగా మరణించారు. ఈ క్రమంలో జడ్ అలీ..లో భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి పి.ఎస్. సంతోష్ కుమార్ (56) ఆదివారం తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. మృతుని భార్య విమలా దేవి మరియు పిల్లలు సుమేష్ సంతాష్ కుమార్ (బహ్రెయిన్ లో వ్యాపారం నిర్వహిస్తున్నాడు) మరియు సుమిత్ సంత్ష్ కుమార్ బహ్రెయిన్ లో జొటన్ పెయింట్స్ లో సేల్స్ మెన్ గా పని చేస్తున్నాడు. కాగా గుండెపోటుతో చనిపోయిన పి.ఎస్. సంతోష్ కుమార్ గత 28 సంవత్సరాలుగా బహ్రెయిన్ లోని ఇసా టౌన్ సమీపంలో జిడ్ ఆలీలో అల్లాస్సా ఆటో సర్వీస్ ను నడిపేవారు. ఆయన పెరువిజయంంబం (1977) మరియు స్వామి అయ్యప్పన్ (1975), మలయాళ చిత్రాలలో నటించారు. పి.ఎస్. సంతోష్ కుమార్ భార్య విమలాదేవి సెలవులను గడిపేందుకు ఆమె సొంత ఊరుకి వెళ్ళినపుడు ఈ దుర్ఘటన జరిగింది. శల్మనియా ఆసుపత్రిలో పి.ఎస్. సంతోష్ కుమార్ భౌతికదేహం నేడు భారతదేశానికి పంపబడుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







