బహ్రెయిన్ లో ప్రవాసీయ భారతీయడు గుండెపోటుతో మృతి

- August 29, 2017 , by Maagulf
బహ్రెయిన్ లో  ప్రవాసీయ భారతీయడు  గుండెపోటుతో మృతి

 జన్మభూమిని విడిచి బతుకు తెరువు కోసం ఎడారి దేశాలలకు వెళ్ళిన పలువురు భారతీయులు గడిచిన వారం రోజులలో బహెరిన లోనే ముగ్గురు ప్రవాసీయులు విషాదంగా మరణించారు. ఈ క్రమంలో జడ్ అలీ..లో భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి  పి.ఎస్. సంతోష్ కుమార్ (56) ఆదివారం తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. మృతుని భార్య విమలా దేవి మరియు పిల్లలు సుమేష్ సంతాష్ కుమార్ (బహ్రెయిన్ లో వ్యాపారం నిర్వహిస్తున్నాడు) మరియు సుమిత్ సంత్ష్ కుమార్ బహ్రెయిన్ లో జొటన్ పెయింట్స్ లో సేల్స్ మెన్ గా పని చేస్తున్నాడు. కాగా గుండెపోటుతో చనిపోయిన పి.ఎస్. సంతోష్ కుమార్  గత 28 సంవత్సరాలుగా బహ్రెయిన్ లోని ఇసా టౌన్ సమీపంలో జిడ్ ఆలీలో అల్లాస్సా ఆటో సర్వీస్ ను నడిపేవారు. ఆయన  పెరువిజయంంబం (1977) మరియు స్వామి అయ్యప్పన్ (1975), మలయాళ చిత్రాలలో నటించారు. పి.ఎస్. సంతోష్ కుమార్   భార్య విమలాదేవి సెలవులను గడిపేందుకు ఆమె సొంత ఊరుకి వెళ్ళినపుడు ఈ  దుర్ఘటన జరిగింది. శల్మనియా ఆసుపత్రిలో పి.ఎస్. సంతోష్ కుమార్ భౌతికదేహం నేడు భారతదేశానికి పంపబడుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com