నరేంద్ర బాబు దర్శకత్వంలో 'మళ్లీ వచ్చిందా' సెన్సార్ పూర్తి
- August 29, 2017
నరేంద్ర బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మళ్లీ వచ్చిందా'. సి. వెంకటేశ్ నిర్మాత. కిరణ్, దివ్య జంటగా నటించారు. బేబి ప్రగ్న, బేబి స్నేహ, మంజునాథ్, మధుసాగర్, వందన ప్రధాన పాత్రలు పోషించారు.
'అడుగడుగునా ప్రేక్షకుల్ని థ్రిల్కు గురిచేసే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుంది. సెన్సార్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదలకు సిద్ధం చేస్తున్నాం' అని దర్శకుడు అన్నారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







