నరేంద్ర బాబు దర్శకత్వంలో 'మళ్లీ వచ్చిందా' సెన్సార్ పూర్తి
- August 29, 2017
నరేంద్ర బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మళ్లీ వచ్చిందా'. సి. వెంకటేశ్ నిర్మాత. కిరణ్, దివ్య జంటగా నటించారు. బేబి ప్రగ్న, బేబి స్నేహ, మంజునాథ్, మధుసాగర్, వందన ప్రధాన పాత్రలు పోషించారు.
'అడుగడుగునా ప్రేక్షకుల్ని థ్రిల్కు గురిచేసే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుంది. సెన్సార్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదలకు సిద్ధం చేస్తున్నాం' అని దర్శకుడు అన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









