పీవీ సింధుని అభినందించిన కేసీఆర్

- August 30, 2017 , by Maagulf
పీవీ సింధుని అభినందించిన కేసీఆర్

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతపతకం సాధించిన పీవీ సింధును.. సీఎం కేసీఆర్‌ అభినందించారు. కోచ్‌ గోపీచంద్‌తో కలిసి సింధు కేసీఆర్‌తో భేటీ అయ్యింది. గురుశిష్యులను ముఖ్యమంత్రి శాలువాలు కప్పి సన్మానించారు. వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లో కనబర్చిన అద్భుత ప్రతిభకు అభినందనలు తెలిపారు. స్వర్ణం కోల్పోయామని ఫీల్‌ కావద్దని... బెటర్‌ లక్‌ నెక్స్ట్‌ టైమ్‌.. ఆల్‌ ద బెస్ట్‌ అని విషెస్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com