కొడుకును డైరెక్ట్ చేయబోతున్నతండ్రి పూరి జగన్నాధ్
- August 31, 2017
పైసా వసూల్ మూవీ ప్రమోషన్స్ లలో బిజీ గా ఉన్న పూరి , ఈ మూవీ తర్వాత ఎవరితో చేస్తాడా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ , మహేష్ బాబు లతో సినిమాలు ఉంటాయని ప్రచారం జరుగుతున్న పూరి మాత్రం వారథి కాకుండా తన తనయుడు ఆకాష్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని వినికిడి. బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆకాష్ , ఆంధ్రపోరి మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే ఆ మూవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోవడం తో ఆకాష్ కు హీరోగా గుర్తింపు రాలేదు.
ప్రస్తుతం ఆకాష్ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. యాక్షన్ , డాన్స్ మొదలగునవి వాటిని ఆకాష్ నేర్చుకునే పనిలో ఉన్నాడట. ఇటు పూరి కూడా తన తనయుడికి సరిపోయే కథని రెడీ సిద్ధం చేసాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మూవీ కి సంబదించిన పూర్తి వివరాలు పైసా వసూల్ రిలీజ్ తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







