నింగిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న పీఎస్ఎల్వీ-సీ39
- August 31, 2017
పోలార్ ఉపగ్రహ వాహకనౌక-సి39(పీఎస్ఎల్వీ)ని ప్రయోగించేందుకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్లో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం సాయంత్రం 7 గంటలకు
రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. దాని కన్నా ముందు నిర్వహించే కౌంట్డౌన్ ప్రక్రియ బుధవారం
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







