గల్ఫ్ ఎకనమిక్ ఫోరం ను ప్రారంభించిన కతార్ ప్రధాని
- October 27, 2015
మొట్ట మొదటి గల్ఫ్ ఎకనామిక్ ఫోరం ను , కతార్ ప్రధానమంత్రి మరియు ఆంతరంగిక శాఖా మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ న్యాసర్ బిన్ ఖలీఫా అల్ థాని, నిన్న దోహా షెరటాన్ హోటెల్ లో ప్రారంభించారు. కతార్ చాంబర్ వారి సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ జి. సి. సి. చాంబర్స్ వారిచే ఏర్పాటుచేయబడిన ఈ ఫోరమ్ లో, హిజ్ హైనెస్ ఎమిర్ వారి తరపున సభ్యులకు స్వాగతం చెబుతూ, ఈ ఫోరమ్ విజయవంతం కావాలనే ఆయన ఆకాంక్షను తెలియజేశారు. దృఢమైన మరియు సమతుల ఆర్ధికవ్యవస్థ, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల నిజమైన భాగస్వామ్యoతోనే సాధ్యమవుతుందని అన్నారు. కతార్, తన ఆర్ధికరంగాన్ని కేవలం ముఖ్య శక్తివనరులపై ఆధారపడి మాత్రమే కాకుండా, వివిధ జాతీయ వనరుల మూలాలపై నిర్మించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!









