తొలిరోజున శ్రేయోభిలాషుల నుంచి ఈద్ శుభాకాంక్షలను స్వీకరించనున్న ఎమిర్
- August 31, 2017
కతర్: ఈద్ అల్ అధాలో మొదటి రోజున అల్ వజ్బహ్ ప్యాలెస్ లో ఎమిర్ షేఖ్ తైమ్ బిన్ హమద్ అల్-థానీ సుప్రసిద్ధుల నుంచి ఈద్ శుభాకాంక్షలను అందుకుంటారని ఎమిరి మంత్రి ప్రకటించాడు: ఆ వెంటనే ఆయన ఉదయం 6: 30 ఈద్ ప్రార్థన తరువాత ఎమిర్ , గౌరవనీయ షేక్ లు , మంత్రులు, సలహా మండలి స్పీకర్, మంత్రివర్గాల సహాయ కార్యదర్సులు, సలహా కౌన్సిల్ మరియు పౌరులు సభ్యుల నుంచి ఈద్ శుభాకాంక్షలను అందుకుంటారు. ఉదయం 6:30 నుండి 6:45 వరకు, కతర్ లో గుర్తింపు పొందిన ముఖ్య దౌత్య కార్యాలయాల అధిపతుల నుంచి శుభాకాంక్షలు ఎమిర్ అందుకుంటారు. ఉదయం 6:45 నుండి 7 గంటల వరకు, ఎమిర్ సాయుధ దళాలకు చెందిన అధికారులను మరియు పోలీసులను, మరియు జాతీయ విభాగాలు మరియు సంస్థల డైరెక్టర్ల నుంచి శుభాకాంక్షలను అందుకొంటారు. అదే రోజు సాయంత్రం అస్ర్ (మధ్యాహ్నం) ప్రార్ధన తరువాత 4:15 వరకు తక్షణమే వారి గౌరవ షేక్ లు మరియు పౌరుల నుంచి శుభాకాంక్షలను ఎమిర్ అందుకుంటారు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







