మస్కట్ -నిజ్వా రహదారి విభాగం ఈద్ సెలవులులో మూసివేయబడుతుంది
- August 31, 2017
మస్కట్ నుంచి నిజ్వాకు వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న అల్- జాఫన్యాను ఇంటర్ సెక్షన్ ఈద్ సెలవులులో మూసివేయబడుతుందని రాయల్ ఒమన్ పోలీస్ ( ఆర్ ఓ పి ) బుధవారం ప్రకటించింది. "ఓర్పిక్ చేత పునర్నిర్వహణ పనుల్లో భాగంగా, ఆగష్టు 31 వ తేదీ గురువారం వరకు సెప్టెంబర్ 4 వ తేదీ సోమవారం వరకు కుడి వైపున మస్కట్ కు వెళ్ళే అల్- జాఫన్యాను ఇంటర్ సెక్షన్ లో ఆల్ సీబీ పాక్షికంగా మూసివేయ బడుతుందని రాయల్ ఒమన్ పోలీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రాంతంలో వాహనదారులు ట్రాఫిక్ సంకేతాలను అనుసరించి రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించాలని హెచ్చరించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









