హరికేన్ బాధితులకు ట్రంప్ కోటి రూపాయల ఆర్ధిక సహాయం
- September 01, 2017
జల విలయానికి టెక్సాస్ వణికిపోయింది.. ఇంకా అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.. అటు బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతుంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధితులకు మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.
దీనిని భారీ విపత్తుగా పరిగణిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. వ్యక్తిగతంగా 6.4 కోట్ల రూపాయల విరాళాన్ని ఇవ్వనున్నారు. ఈ నిధులను వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు వినియోగిస్తారు. ఇక అమెరికా కాలమాన ప్రకారం శనివారం ట్రంప్ టెక్సాస్, లూసియానాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వాస్తవానికి మంగళవారమే టెక్సాస్కు వెళ్లినప్పటికీ వరద ఎక్కువగా ఉండటంతో అక్కడ పర్యటించలేకపోయారు. వరద బాధితులను పరామర్శించిన అనంతరం భారీ విరాళాన్ని ప్రకటించే అవకాశం కనబడుతోంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







