బ్రిక్స్ సమావేశాలు - రెండో రోజు

- September 04, 2017 , by Maagulf
బ్రిక్స్ సమావేశాలు - రెండో రోజు

రెండో రోజు బ్రిక్స్ సమావేశాల్లో కీలక తీర్మానాలను సభ్యదేశాలు ప్రవేశపెట్టాయి. ఆర్థిక వాణిజ్యాంశాలపై కీలక చర్చల తర్వాత అజెండాను ఇండియా ప్రవేశపెట్టింది. ఆర్థిక సహకారం, వాణిజ్య బంధం, పర్యావరణం, ఉగ్రవాదంపై వ్యతిరేక పోరు తదితర అంశాలపై తీర్మానాలను భారత్ ప్రవేశపెట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com