దుబాయ్ లో గణేష్ నిమజ్జనం
- September 04, 2017

దుబాయ్: 'గణపతి బప్పా మోరియా' అంటూ ఆకాశాన్నంటే జయ జయ ధ్వానాల నడుమ గణనాధుని నిమజ్జనం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. దుబాయ్ లో కూడా అంగరంగ వైభవంగా గణేశ చతుర్థి వేడుకలు జరుపుకున్నారు మన భారతీయులు. దుబాయ్ లోని 'అల్ కూజ్' లో గణేష్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో అరుణ్ అలినేని, నాగరాజు, దొర బాబు, రాజా, బోయిని జలపతి రాజేష్, మధు తదితరులు పాల్గొని ఆ గణనాథునికి వీడ్కోలు పలికారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









