దుబాయ్ లో గణేష్ నిమజ్జనం
- September 04, 2017

దుబాయ్: 'గణపతి బప్పా మోరియా' అంటూ ఆకాశాన్నంటే జయ జయ ధ్వానాల నడుమ గణనాధుని నిమజ్జనం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. దుబాయ్ లో కూడా అంగరంగ వైభవంగా గణేశ చతుర్థి వేడుకలు జరుపుకున్నారు మన భారతీయులు. దుబాయ్ లోని 'అల్ కూజ్' లో గణేష్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో అరుణ్ అలినేని, నాగరాజు, దొర బాబు, రాజా, బోయిని జలపతి రాజేష్, మధు తదితరులు పాల్గొని ఆ గణనాథునికి వీడ్కోలు పలికారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







