కూల్చివేత, క్లీనింగ్ వర్క్ పూర్తి
- September 05, 2017
సౌదీ అరేబియా: ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నరేట్, అల్ మసౌరా డిస్ట్రిక్ట్లో కూల్చివేత, క్లీనింగ్ కార్యక్రమాల్ని పూర్తి చేసింది. రెండేళ్ళలో పూర్తి కావాల్సిన ఓ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ చర్యలు చేపట్టారు. పబ్లిక్ రిలేషన్స్ జనరల్ డైరెక్టర్, గవర్నరేట్ మీడియా ప్రతినిథి మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సఫ్ఫాయాన్ మాట్లాడుతూ, డిస్ట్రిక్ట్లో 488 ఇళ్ళు కూల్చివేయబడ్డాయి. రోడ్లపై ఉన్న పాత భవనాల్ని సైతం తొలగించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ ఈ కూల్చివేతలు జరిగాయి. కొత్తగా ఇక్కడ చేపట్టబోయే ప్రాజెక్టులో కమర్షియల్ స్టోర్స్, కల్చరల్ సెంటర్, పబ్లిక్ లైబ్రరీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కేఫ్స్, రెస్టారెంట్స్, మెన్స్ అండ్ విమెన్స్ హాల్స్, షాపింగ్ మాల్, విమెన్స్ క్లబ్, కిండర్ గార్టెన్ మరియు కార్ పార్క్ వంటివి ఉంటాయి.
తాజా వార్తలు
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం









