ఈద్ సందర్భంగా బహ్రెయిన్ హోటల్స్లో 90 శాతం ఆక్యుపెన్సీ రేట్
- September 05, 2017మనామా: బహ్రెయిన్ హోటల్స్లో ఈద్ సందర్భంగా ఆక్యుపెన్సీ రేట్ 90 శాతానికి చేరుకుంది. హోటల్ రంగానికి సంబంధించి అధికారికంగా ఈ లెక్కలు వెల్లడయ్యాయి. ఫోర్ అలాగే ఫైవ్ స్టార్ హోటల్ రిప్రెజెంటేటివ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, సౌదీ అరేబియా మరియు జిసిసి దేశాల నుంచి ఎక్కువగా అతిథులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఈద్ సందర్భంగా మొత్తం 16 రోజులపాటు హోటల్స్ ఆక్యుపెన్సీ రేట్ చాలా బాగుందని హోటల్ రంగానికి చెందినవారు వివరించారు. అతిథుల్ని ఆకర్షించడంతోపాటుగా ఆతిథ్య రంగంలో పెట్టుబడుల్ని సైతం ఈ గ్రోత్ ఆకర్షిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. జిసిసి టూరిస్టులకు పలు రకాలైన ఆఫర్లతో హోటళ్ళు ఆక్యుపెన్సీ రేట్ని పెంచుకున్నాయి.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్