ఏడుగురు తెలంగాణ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు
- September 05, 2017
తెలంగాణ నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు ''నేషనల్ అవార్డ్స్ టూ టీచర్స్-2017''కు ఎంపికయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారికి అవార్డులను అందజేశారు. ప్రాథమిక ఉపాధ్యాయులు కిషన్ (పాతఎల్లాపూర్, నిర్మల్), కె.జనార్దన్ (శివన్నగూడ, నల్గొండ), ఎం.నారాయణ (పల్కపల్లి, నాగర్కర్నూల్), ఎన్.విజయలక్ష్మి (కుల్సాపూర్, నిజామాబాద్)తోపాటు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు యోగేశ్వర్ (మంచిర్యాల), కె.సురేందర్ (జగిత్యాల), రామారావు (ఎన్కూరు, ఖమ్మం) అవార్డులను స్వీకరించారు. కేంద్ర మంత్రి ప్ర కాశ్ జవదేకర్, సహాయమంత్రులు సత్యపాల్సింగ్, ఉపేంద్ర కుశ్వాహా పాల్గొన్నారు. కాగా, అవార్డులు పొందిన వారు సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









