ఏడుగురు తెలంగాణ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు
- September 05, 2017
తెలంగాణ నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు ''నేషనల్ అవార్డ్స్ టూ టీచర్స్-2017''కు ఎంపికయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారికి అవార్డులను అందజేశారు. ప్రాథమిక ఉపాధ్యాయులు కిషన్ (పాతఎల్లాపూర్, నిర్మల్), కె.జనార్దన్ (శివన్నగూడ, నల్గొండ), ఎం.నారాయణ (పల్కపల్లి, నాగర్కర్నూల్), ఎన్.విజయలక్ష్మి (కుల్సాపూర్, నిజామాబాద్)తోపాటు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు యోగేశ్వర్ (మంచిర్యాల), కె.సురేందర్ (జగిత్యాల), రామారావు (ఎన్కూరు, ఖమ్మం) అవార్డులను స్వీకరించారు. కేంద్ర మంత్రి ప్ర కాశ్ జవదేకర్, సహాయమంత్రులు సత్యపాల్సింగ్, ఉపేంద్ర కుశ్వాహా పాల్గొన్నారు. కాగా, అవార్డులు పొందిన వారు సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









