మయన్మార్‌ పర్యటనలో ప్రధాని మోడీ బిజీ బిజీ

- September 06, 2017 , by Maagulf
మయన్మార్‌ పర్యటనలో ప్రధాని మోడీ బిజీ బిజీ

మయన్మార్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, ఆంగ్‌సాన్ సూకీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలకు సంబంధించి కీలక చర్చలు జరిగాయి. పలు ఒప్పందాలు జరిగాయి. ఇరువురి సమక్షంలో రెండు దేశాల అధికారులు సంతకాలు చేశారు. మయన్మార్‌కు తమ తోడ్పాటు ఎప్పటికీ ఉంటుందని ప్రధాని మోడీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com