మయన్మార్ పర్యటనలో ప్రధాని మోడీ బిజీ బిజీ
- September 06, 2017
మయన్మార్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, ఆంగ్సాన్ సూకీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలకు సంబంధించి కీలక చర్చలు జరిగాయి. పలు ఒప్పందాలు జరిగాయి. ఇరువురి సమక్షంలో రెండు దేశాల అధికారులు సంతకాలు చేశారు. మయన్మార్కు తమ తోడ్పాటు ఎప్పటికీ ఉంటుందని ప్రధాని మోడీ తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







