రోబో 2 ఆడియో దుబాయ్లో.. టీజర్ హైదరాబాద్లో
- September 07, 2017
'2.0' కౌంట్డౌన్ మొదలైంది
సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగానటిస్తున్న చిత్రం '2.0'. శంకర్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను చిత్రబృందం సోషల్మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమా ఆడియో అక్టోబర్లో దుబాయ్లో ఆవిష్కరించనున్నట్లు ట్విటర్ ద్వారా పేర్కొంది.
ఇక టీజర్ను నవంబర్లో హైదరాబాద్లో విడుదల చేస్తున్నారు. ట్రైలర్ మాత్రం చెన్నైలో డిసెంబర్లో తలైవా పుట్టినరోజుకి విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రజనీకి జోడీగా అమీజాక్సన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. 2018 జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







