రక్షణశాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న నిర్మలా సీతారామన్
- September 07, 2017
నిర్మలా సీతారామన్ రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణస్వీకారం తర్వాత జపాన్లో కీలక ఒప్పందాలు ఉండడంతో అరుణ్ జైట్లీ బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో వెంటనే బాధ్యతలు తీసుకోవడం కుదరలేదు. ఇప్పుడు బాధ్యతలు చేపట్టడంతో ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టగానే అరుణ్ జైట్లీ సహా పలువురు కేంద్రమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. సైనికుల సంక్షేమానికి కృషి చేస్తానని నిర్మల చెప్పారు. తనకు కీలకమైన శాఖ అప్పగించారని, సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని నిర్మలా సీతారామన్ చెప్పారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







