ఫ్రీ మెడికల్ క్యాంప్ని నిర్వహించిన పిడబ్ల్యుఎస్
- September 07, 2017
జెడ్డా: పాకిస్తాన్ వెల్ఫేర్ సొసైటీ, శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పాకిస్తాన్ కాన్సులేట్లోని కమ్యూనిటీ హాల్లో ఉచిత మెడికల్ క్యాంప్ని నిర్వహించనుంది. వెస్టర్న్ ప్రావిన్స్లో పాకిస్తానీ వలసదారులు ఈ సోషల్ మరియు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశారు. ఉచిత మెడికల్ క్యాంప్, అలాగే ఐ క్లినిక్ని కూడా నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఇన్ఛార్జ్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ యూనస్ మాట్లాడుతూ, మెడికల్ క్యాంప్లో స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారనీ, పేషెంట్లకు ఉచితంగా మందులు అందజేస్తారని చెప్పారు. అల్ట్రా సౌండ్, ఎకో పరీక్షల్ని కూడా ఇక్కడ నిర్వహిస్తారు. రక్త పరీక్షలు కూడా ఉచితంగానే ఈ క్యాంప్లో చేస్తారు. పిడబ్ల్యుఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఖలీల్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ, ఉపయోగం లేని, ఎక్స్పైరీ డేట్ పూర్తి కాని మెడిసిన్స్ని పిడబ్ల్యుఎస్ క్యాంప్కి డొనేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









