మాంసంలో మోసం..వ్యర్ధాలను రెస్టారెంట్లకు విక్రయిస్తున్న ప్రవాసీయుల అరెస్టు
- September 07, 2017
మస్కట్ : ధనార్జనే పరమావధిగా భావించిన కొందరు ప్రవాసీయులు కక్కుర్తి ఆదాయం కోసం అర్రులు చాచి ...చివరకి కారాగారంలో ఊచలు లెక్కబెడుతున్నారు. రస్టాక్ లోని మాంసం అమ్మే వివిధ కబేళాలలో మేకలు, గొర్రెలు తదితర జంతువుల తలలు, తోకలు, కాలి గిట్టలు తదితర పారవేసిన మాంస వ్యర్ధాలను పెద్ద ఎత్తున సేకరించి ముసున్నహ్ సమీపంలోని విలాయత్ లో అద్దెకు తీసుకున్న పొలంలో వాటిని మరోమారు శుభ్రపర్చి వాటి నుంచి మరల మాంసాన్ని సేకరించి పలు రెస్టారెంట్లకు తాజా మాంసంగా విక్రయిస్తున్నారు. ఈ తరహా మోసాన్ని పసిగట్టిన పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (పీఏసీపీ) ఈ మాంస మోసంతో సంబంధం ఉన్న కొంతమంది ప్రవాసీయులను అరెస్టు చేసింది. ఈ అరెస్టులు రాయల్ ఒమాన్ పోలీసులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సహకారంతో వారిని అదుపులోనికి తీసుకొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







