మికా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థుల స్టడీ టూర్లో అపశృతి
- September 08, 2017
స్టడీ టూర్ ఇద్దరి విద్యార్థుల ప్రాణాలు హరించింది. వివరాల్లోకి వెళితే మికా యూనివర్సిటీకి చెందిన 47 మంది విద్యార్థులు క్రాప్టింగ్ కమ్యూనికేషన్ కార్యక్రమంలో భాగంగా గోవాకు వెళ్లారు. వీరంతా కండోలిం బీచ్కు వెళ్లారు. అందరు విద్యార్థులు బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు. వీరిలో గుర్రం చెందు సాయి జ్ఞానేశ్వర్, అనూజా సుసాన్ పాల్లు బలంగా వచ్చిన అలల తాకిడిలో కొట్టుకుపోయారు. దీనిని గమనించిని తోటి విద్యార్దులు కేకలు పెట్టడంతో స్థానికుల సాయంతో అంజు మృతదేహాన్ని, 5 గంటల అనంతరం జ్ఞానేశ్వర్ మృతదేహాన్ని గుర్తించారు. విగత జీవులుగా పడి ఉన్న వీరిని చూసి సహచర విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. వీరిద్దరూ ఎంతో తెలివైన వారని, చదువులో బాగా రాణిస్తున్నారని వర్శిటీ అసోసియేట్ డీన్ సిద్దార్థ్ దేశ్ ముఖ్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







