రాజమౌళి కు అక్కినేని పురస్కారం
- September 08, 2017
'బాహుబలి' సృష్టికర్త రాజమౌళి మరో అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు పేరుమీద ఆయన స్మారకార్థం కుటుంబీకులు ఏటా ఇచ్చే అవార్డు ఈసారి రాజమౌళి వశం కానుంది.
సెప్టెంబర్ 17న ఈ పురస్కార ప్రదానం జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రాజమౌళికి 'అక్కినేని' స్మారక అవార్డు ఇవ్వనున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు.
తాజా వార్తలు
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!









