ప్రవాస భారత ఇంజనీర్ కువైట్ లో మృతి
- September 11, 2017
కువైట్: ప్రవాసీయ భారత ఇంజనీర్ అబ్దుల్ ఖదర్ కువైట్ లో ఆకస్మికంగా మరణించాడు. ఆయన ముష్రిఫ్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. కేరళకు చెందిన 57 ఏళ్ల అబ్దుల్ ఖదర్ గత 25 సంవత్సరాలుగా కువైట్లో పని చేస్తున్నాడు. ఆయనకు భార్య షీబా, సలీల్, సుహిల్, అమీన్, అహ్మద్, అబ్దుల్లాలు ఉన్నారు.ఆయన చనిపోవడానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









