నూతన మద్యం పాలసీని ప్రకటించి తెలంగాణ సర్కార్
- September 12, 2017
తెలంగాణ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ-2019 నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. ప్రస్తుతమున్న స్లాబుల సంఖ్యను 6 నుంచి 4కు తగ్గించింది. కొత్త స్లాబుల రేట్లు ఇలా ఉన్నాయి...
50 వేల లోపు జనాభా- రూ.45 లక్షలు
50 వేల నుంచి 5 లక్షల జనాభా- రూ. 55 లక్షలు
5 లక్షల నుంచి 20 లక్షల జనాభా- రూ.85 లక్షలు
20 లక్షలపైన జనాభా- రూ. కోటి పది లక్షలు
కాగా, వైన్ షాపుల్లో సీసీ కెమెరాలు కచ్చితంగా అమర్చాలని నిబంధన పెట్టారు. కొత్తగా వచ్చిన ఎక్సైజ్ పాలసీ రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
తాజా వార్తలు
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!









