బహ్రెయిన్ విద్యార్థుల కోసం ఉచిత బస్సులు
- September 13, 2017
మనామా: పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ కోసం ఉచితంగా బస్సుల్ని నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. మినిస్ట్రీ ఈ మేరకు మొత్తం 700 ఎయిర్ కండిషన్డ్ బస్సుల్ని వినియోగించనుంది. ఈ ఏడాది, మినిస్ట్రీ 650 బస్సుల్ని 37,000 మంది విద్యార్థుల కోసం కేటాయించినట్లు ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఖాలిద్ అల్ ఘరీబ్ చెప్పారు. అలాగే, ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన 12 బస్సుల్ని స్పెషల్ నీడ్స్ స్టూడెంట్స్ కోసం, 27 బస్సుల్ని ఈవినింగ్ స్కూలింగ్ కంటిన్యుయస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కోసం ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులకు కేటాయించినట్లు వివరించారాయన. అన్ని పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు ఈ బస్సులు ఉచితమనీ, టీచర్లు అలాగే స్టూడెంట్స్ ఈ బస్సుల్ని ఉచితంగా వినియోగించుకోవచ్చనీ, ఫీల్డ్ విజిట్స్ కోసం, ఎడ్యుకేషనల్ ట్రిప్స్ కోసం కూడా వినియోగించుకునే వీలుందని తెలిపారు అల్ ఘరీబ్.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







