ఒమాన్ భర్త ను సజీవ దహనం చేసిన ఆఫ్రికన్ మహిళ అరెస్టు
- September 13, 2017
మస్కట్ : ఆ పతిదేవులవారు.. ఏం ఒళ్ళు మండించాడోమో ? గదిలో పెట్టి తాళం వేసి భర్తతో సహా ఏకంగా ఇంటికే నిప్పు పెట్టిందా రాక్షస సతి. మంటలలో మిడత మాదిరిగా కాలిపోయిన వైనం స్థానిక ఖబౌరాలో జరిగింది. కట్టుకొన్న భర్తని సజీవ దహనం చేసిన ఆరోపణలపై ఒక ఆఫ్రికన్ మహిళ అరెస్టు అయ్యింది. ఈ కేసును ఖబౌరా పోలీస్ స్టేషన్ వద్ద విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ద్వారా నార్త్ బాటినాహ్ పోలీస్ కమాండ్ విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ల శాఖ సహకరించింది. రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు " మా గల్ఫ్ డాట్ కామ్ " మాట్లాడుతూ, "ఈ జంట మధ్య వివాదం ఉంది. ఇది నేరానికి దారితీసింది. ఆ గది తన భర్తను గదిలో మూసివేసి ఇంటిని నిప్పంటించారు. ఆ తర్వాత నిందితురాలు అక్కడి నుంచి పారిపోయింది. తర్వాత పోలీసులకు పట్టుబడింది. నేరస్థురాలైన ఆ ఆఫ్రికన్ మహిళను తదుపరి దర్యాప్తు కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపబడింది.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







