హైదరాబాద్లో మరోసారి రెచ్చిపోయిన డ్రగ్స్ మాఫియా

- September 14, 2017 , by Maagulf
హైదరాబాద్లో  మరోసారి రెచ్చిపోయిన డ్రగ్స్ మాఫియా


హైదరాబాద్‌ మియాపూర్‌ మక్తాలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 100 గ్రాముల ఓపీఎంను 26 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com