ఫిర్ని
- September 14, 2017కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం- 2 టేబుల్ స్పూన్లు, పాలు- 3 కప్పులు, చక్కెర- 5 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి- అర టీ స్పూను, బాదం పొడి- ఒక టేబుల్ స్పూను, జీడిపప్పు, బాదం- అలంకరణకు.
తయారీ విధానం
బాస్మతి బియ్యాన్ని గంటసేపు నానబెట్టి, ఒక కప్పు పాలు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. మిగిలిన పాలను గిన్నెలో పోసి వేడి చేసి, మరుగుతున్నప్పుడు బాస్మతి మిశ్రమం వేసి ఉడికించాలి. చక్కెర, యాలకుల పొడి కూడా వేసి, గరిటెతో కలుపుతూ గట్టిపడేదాకా ఉడికించాలి. పైన బాదం, జీడిపప్పులతో అలంకరించాలి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?