అబుదాబీ 4 రోజులు మాత్రమే: లగ్జరీ బ్రాండ్స్పై 80 శాతం డిస్కౌంట్
- September 14, 2017
అబుదాబీ ఎగ్జిబిషన్ సెంటర్లో కాన్సెప్ట్ బిగ్ బ్రాండ్స్ కార్నివాల్ మొదలైంది. ఈ ఎగ్జిబిషన్లో లగ్జరీ బ్రాండ్స్పై 80 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. నాలుగు రోజులపాటు ఈ కార్నివాల్ జరగనుంది. పెర్ఫ్యూమ్స్, కాస్మొటిక్స్, అప్పారెల్స్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, సన్గ్లాసెస్పై ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయి. ప్రముఖ బ్రాండ్స్ గుస్సి, డుకాటీ, జరా, పోలీస్, కాల్విన్ క్లీన్, లాకాస్ట్, క్రాస్, జేన్ నార్మన్, ఫాసిల్ సహా పలు బ్రాండ్స్ ఈ డిస్కౌంట్ కేటగిరీలో పోటీపడ్తున్నాయి. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2012 ప్రాచి మిశ్రా ఈ కార్నివాల్ని ప్రారంభిస్తారు. ఆదివారం వరకు జరిగే ఈ షాపింగ్ కార్నివాల్ సందర్శకులకు, కొనుగోలుదారులకు అత్యద్భుతమైన అనుభూతిని మిగుల్చుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







