దేవాలయ అర్చకులకు, ఉద్యోగులకు శుభవార్త
- September 15, 2017
రాష్ట్రంలోని దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నవంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పే స్కేల్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే మరో 3 వేల దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం పథకం అమలు చేసేందుకు అంగీకరించింది. అంతేగాక దేవాలయాల నిర్వహణ సంబంధమైన అంశాల పర్యవేక్షణకు కొత్తగా ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







