ఏపీలో ఐటీ రంగానికి పెద్ద పీట వేస్తున్నాం- మంత్రి లోకేష్
- September 15, 2017సైబర్ సెక్యూరిటీకి ఏపీని కేంద్రంగా చేయాలనే లక్యంతో పనిచేస్తున్నట్టు ఐటీ మంత్రి లోకేష్ తెలిపారు. టెక్నాలజీతో ప్రజలకు సేవలందించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. విభజన తర్వాత ఏపీలో ఐటీ రంగం చాలా తక్కువగా ఉండేదన్న లోకేష్.. తమ ప్రభుత్వం సాఫ్ట్ వేర్ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. పరిపాలన అంతా టెక్నాలజీ ఆధారంగా జరుగుతుండడంతో హ్యాకింగ్ బెడద లేకుండా ఎలా ఉపయోగించాలనే అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే విశాఖలో అక్టోబర్ 9, 10 తేదీల్లో అంతర్జాతీయ టెక్ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక