మిల్లెట్ ఫుడ్డింగ్
- September 15, 2017కావలసిన పదార్థాలు: సజ్జలు - 1 కప్పు చిక్కటి పాలు - 1 లీటరు, పంచదార - 100 గ్రాములు, బాదం, కిస్మిస్ - 2 టేబుల్ స్పూన్ల చొప్పున, కొన్ని కుంకుమపువ్వు కాడలు.
తయారుచేసే విధానం: సజ్జల్ని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టి, ఆరబెట్టాలి. పొడిగా ఆరిన సజ్జల్ని మిక్సీలో నూకగా గ్రైండ్ చేసుకొని, చెరిగి, పొట్టుని వేరుచేయాలి. దళసరి పాత్రలో పాలు వేడిచేసి పొట్టుతీసిన సజ్జల్ని వేసి సన్నటి మంటపై మెత్తగా ఉడికించాలి. దించేముందు పంచదార వేసి కరిగించాలి. బాదం, కిస్మిస్, కుంకుమపువ్వుతో అలంకరించి వేడిగా తిన్నా లేదా చల్లగా తిన్నా కూడా బాగుంటుంది.
తాజా వార్తలు
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..