మిల్లెట్ ఫుడ్డింగ్
- September 15, 2017
కావలసిన పదార్థాలు: సజ్జలు - 1 కప్పు చిక్కటి పాలు - 1 లీటరు, పంచదార - 100 గ్రాములు, బాదం, కిస్మిస్ - 2 టేబుల్ స్పూన్ల చొప్పున, కొన్ని కుంకుమపువ్వు కాడలు.
తయారుచేసే విధానం: సజ్జల్ని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టి, ఆరబెట్టాలి. పొడిగా ఆరిన సజ్జల్ని మిక్సీలో నూకగా గ్రైండ్ చేసుకొని, చెరిగి, పొట్టుని వేరుచేయాలి. దళసరి పాత్రలో పాలు వేడిచేసి పొట్టుతీసిన సజ్జల్ని వేసి సన్నటి మంటపై మెత్తగా ఉడికించాలి. దించేముందు పంచదార వేసి కరిగించాలి. బాదం, కిస్మిస్, కుంకుమపువ్వుతో అలంకరించి వేడిగా తిన్నా లేదా చల్లగా తిన్నా కూడా బాగుంటుంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









