హీరో మోహన్ బాబుతో బాహుబలి భామలు
- September 15, 2017
రౌడీ సినిమా తరువాత వచ్చిన మామ మంచు అల్లుడు కంచు చేసిన ఆయన ఇప్పుడు మళ్ళీ ఓ సినిమాని స్టార్ చేశారు. మోహన్బాబు హీరోగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి 'గాయత్రి' అనే పేరును ఖారారు చేశారు. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది, ఇందులోని ఓ ఐటెం సాంగ్ లో స్కార్లెట్ విల్సన్, మధు స్నేహ కనిపిస్తారని టాక్. తిరుపతిలో వేసిన ప్రత్యేక సెట్లో ఇటీవల పాట చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది. స్కార్లెట్.. పవన్కల్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు'లో కీలక పాత్ర పోషించింది. 'బాహుబలి' చిత్రంలోని 'మనోహరీ..' పాటలో ప్రభాస్తో కలిసి స్కార్లెట్, మధు స్నేహ ఆడిపాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









