హీరో మోహన్ బాబుతో బాహుబలి భామలు
- September 15, 2017
రౌడీ సినిమా తరువాత వచ్చిన మామ మంచు అల్లుడు కంచు చేసిన ఆయన ఇప్పుడు మళ్ళీ ఓ సినిమాని స్టార్ చేశారు. మోహన్బాబు హీరోగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి 'గాయత్రి' అనే పేరును ఖారారు చేశారు. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది, ఇందులోని ఓ ఐటెం సాంగ్ లో స్కార్లెట్ విల్సన్, మధు స్నేహ కనిపిస్తారని టాక్. తిరుపతిలో వేసిన ప్రత్యేక సెట్లో ఇటీవల పాట చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది. స్కార్లెట్.. పవన్కల్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు'లో కీలక పాత్ర పోషించింది. 'బాహుబలి' చిత్రంలోని 'మనోహరీ..' పాటలో ప్రభాస్తో కలిసి స్కార్లెట్, మధు స్నేహ ఆడిపాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







