మొబైల్ రాడార్స్తో తస్మాత్ జాగ్రత్త
- September 15, 2017
వాహనదారులు ఇకపై మొబైల్ రాడార్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రముఖ రోడ్లపై మొబైల్ రాడార్లను ఏర్పాటు చేసి, ఉల్లంఘనుల్ని గుర్తించి, భారీగా జరీమానాలు విధించడం, అలాగే కఠిన చర్యలు చేపట్టడం షురూ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. రోడ్లపై మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు ఆస్కారమేర్పడుతోందని, అలాంటి ప్రమాదాల్ని నివారించేందుకు మొబైల్ రాడార్లను ఏర్పాటు చేశామని, ఉల్లంఘనుల ఆట కట్టిస్తామని అధికారులు పేర్కొన్నారు. మలిహా రోడ్, అల్ ధైద్ హైవే, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్లపై మొబైల్ రాడార్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







