మొబైల్ రాడార్స్తో తస్మాత్ జాగ్రత్త
- September 15, 2017
వాహనదారులు ఇకపై మొబైల్ రాడార్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రముఖ రోడ్లపై మొబైల్ రాడార్లను ఏర్పాటు చేసి, ఉల్లంఘనుల్ని గుర్తించి, భారీగా జరీమానాలు విధించడం, అలాగే కఠిన చర్యలు చేపట్టడం షురూ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. రోడ్లపై మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు ఆస్కారమేర్పడుతోందని, అలాంటి ప్రమాదాల్ని నివారించేందుకు మొబైల్ రాడార్లను ఏర్పాటు చేశామని, ఉల్లంఘనుల ఆట కట్టిస్తామని అధికారులు పేర్కొన్నారు. మలిహా రోడ్, అల్ ధైద్ హైవే, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్లపై మొబైల్ రాడార్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







