మొబైల్ రాడార్స్తో తస్మాత్ జాగ్రత్త
- September 15, 2017
వాహనదారులు ఇకపై మొబైల్ రాడార్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రముఖ రోడ్లపై మొబైల్ రాడార్లను ఏర్పాటు చేసి, ఉల్లంఘనుల్ని గుర్తించి, భారీగా జరీమానాలు విధించడం, అలాగే కఠిన చర్యలు చేపట్టడం షురూ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. రోడ్లపై మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు ఆస్కారమేర్పడుతోందని, అలాంటి ప్రమాదాల్ని నివారించేందుకు మొబైల్ రాడార్లను ఏర్పాటు చేశామని, ఉల్లంఘనుల ఆట కట్టిస్తామని అధికారులు పేర్కొన్నారు. మలిహా రోడ్, అల్ ధైద్ హైవే, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్లపై మొబైల్ రాడార్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









