లండన్లో బాంబు దాడి మా పనే.. ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్
- September 16, 2017
లండన్లోని భూగర్భ రైలులో జరిగిన బాంబు పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్ ప్రకటించింది. ఈ విషయాన్ని యూకే మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. లండన్ మెట్రోలో బాంబును పేల్చాం.అంటూ ఐసిస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
పార్సన్స్ గ్రీన్ స్టేషన్లోని డిస్ట్రిక్టు లైన్ రైలులో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 29 మంది గాయపడ్డారు. పేలుడు నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు పరుగులు పెట్టడంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. టైమర్ ద్వారా ఈ బకెట్ బాంబును పేల్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. యూకేలో ఈ ఏడాది జరిగిన ఐదో ఉగ్రచర్య ఇది.
తాజా వార్తలు
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!







