లండన్లో బాంబు దాడి మా పనే.. ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్
- September 16, 2017
లండన్లోని భూగర్భ రైలులో జరిగిన బాంబు పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్ ప్రకటించింది. ఈ విషయాన్ని యూకే మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. లండన్ మెట్రోలో బాంబును పేల్చాం.అంటూ ఐసిస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
పార్సన్స్ గ్రీన్ స్టేషన్లోని డిస్ట్రిక్టు లైన్ రైలులో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 29 మంది గాయపడ్డారు. పేలుడు నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు పరుగులు పెట్టడంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. టైమర్ ద్వారా ఈ బకెట్ బాంబును పేల్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. యూకేలో ఈ ఏడాది జరిగిన ఐదో ఉగ్రచర్య ఇది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







