మీసిల్స్ వ్యాధి నివారణ టీకాలను తీసుకోనని వారికోసం సెప్టెంబరు 30 వరకూ కొనసాగింపు

- September 18, 2017 , by Maagulf
మీసిల్స్  వ్యాధి నివారణ టీకాలను తీసుకోనని వారికోసం సెప్టెంబరు 30 వరకూ  కొనసాగింపు

మస్కట్: నేషనల్ మెజర్స్ ఇమ్యునిజేషన్ క్యాంపైన్ (ఎన్ఎంఐసి) ఆరోగ్య పథకంలో భాగంగా ప్రజలకు తట్టు వ్యాధి నివారణ టీకాలను  అందిస్తున్నారు. ఈ టీకాలను తీసుకొనివారి సౌలభ్యం కోసం సెప్టెంబరు 30 వ తేదీ వరకు తమ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్ని సందర్శించవచ్చని  ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఆదివారం మంత్రిత్వ శాఖ విజయవంతంగా సెప్టెంబర్ 10 వ తేదీ 16 వ తేదీ వరకు ప్రచారం. ఎంచుకొన్న లక్ష్యంలో 78.2 శాతం (20 ఏళ్ళ ప్రాయం నుంచి  35 సంవత్సరాలలోపు ) వారు టీకాలను ఇప్పటికే తీసుకున్నారని తెలిపింది. ఈ తట్టు వ్యాధి నివారణ టీకాలను తీసుకోవాల్సిన వారు ఈ టీకాలను ఒకవేళ తీసుకోకపోతే ఆయా టీకాలు  ఇంకా ఉచిత ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో లభిస్తుంది. "సెప్టెంబర్ 30 వ తేదీ లోపున టీకాలు తీసుకొని 20-35 ఏళ్ళు) వారికి  ఈ పొడగింపుని కొనసాగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com