డాక్టర్స్ క్రికెట్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా అజారుద్దీన్
- September 19, 2017
ఎప్పుడూ పేషెంట్లు, సర్జరీలతో బిజీగా ఉండే డాక్టర్లు క్రికెట్ మైదానంలో సత్తా చాటేందుకు సిధ్ధమవుతున్నారు.మైటీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ క్రికెట్ లీగ్కు వచ్చే వారం తెరలేవనుంది. గత ఐదేళ్ళుగా తెలంగాణాకు పరిమితమైన ఈ లీగ్ను తొలిసారి జాతీయ స్థాయిలో నిర్వహించబోతున్నారు. లీగ్లో హైదరాబాద్ నుంచి రెండు జట్లు బరిలోకి దిగుతుండగా.. మహారాష్ట్ర,కేరళ,మైసూర్,ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్తో పాటు మణిపూర్, జైపూర్ నుంచి కూడా డాక్టర్స్ టీమ్స్ ఆడనున్నాయి. ఈ లీగ్కు సంబంధించిన టీమ్స్ జెర్సీలను భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో టోర్నీ ఏర్పాటు చేయాలన్న తన సూచనను పరిగణలోకి తీసుకున్న మైటీ స్పోర్ట్స్ను అజారుద్దీన్ అభినందించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







