భారతదేశంలో పర్యాటక ప్రదేశాలను సందర్శించవద్దని ఓమనియులకు హెచ్చరిక
- September 19, 2017
మస్కట్ : ఒమన్ జాతీయులు హైదరాబాద్ సమీపంలోని ఫలాక్ నామాను సందర్శించవద్దని ముంబైలోని ఓమన్ దౌత్య కార్యాలయం మంగళవారం కోరింది. తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ సమీపంలోని ఫలాక్ నామా ప్రాంతానికి వెళ్లవద్దని ఒమాన్ పౌరులకు సలహా ఇచ్చింది. ఆ ప్రాంతంలోని ఒమనీ జాతీయుల పట్ల భారతీయ అధికారులు కఠిన విధానాన్ని అవలంభిస్తున్నారని కాన్సులేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు







