తెలంగాణ ఉద్యమకారుడు ఆయూబ్ఖాన్ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూసారు
- September 21, 2017
తెలంగాణ ఉద్యమకారుడు ఆయూబ్ఖాన్ చనిపోయాడు. అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశాడు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆయూబ్... టీఆర్ఎస్ మద్దతుదారుడిగా ఉన్నాడు. అయితే ఆగస్టు 30న జరిగిన టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సాక్షాత్తూ మంత్రి మహేందర్రెడ్డి ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి.... చికిత్సపొందుతూ ఇవాళ చనిపోయాడు. ముందస్తు జాగ్రత్తంగా మంత్రి మహేందర్రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల్ని భారీగా మోహరించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







