తెలంగాణ ఉద్యమకారుడు ఆయూబ్ఖాన్ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూసారు
- September 21, 2017
తెలంగాణ ఉద్యమకారుడు ఆయూబ్ఖాన్ చనిపోయాడు. అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశాడు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆయూబ్... టీఆర్ఎస్ మద్దతుదారుడిగా ఉన్నాడు. అయితే ఆగస్టు 30న జరిగిన టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సాక్షాత్తూ మంత్రి మహేందర్రెడ్డి ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి.... చికిత్సపొందుతూ ఇవాళ చనిపోయాడు. ముందస్తు జాగ్రత్తంగా మంత్రి మహేందర్రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల్ని భారీగా మోహరించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









