త్వరలో పట్టాలెక్కనున్న ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్ట్‌

- September 21, 2017 , by Maagulf
త్వరలో పట్టాలెక్కనున్న ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్ట్‌

కువైట్‌: కువైట్‌ అథారిటీ ఫర్‌ పార్టనర్‌షిప్‌ ప్రాజెక్ట్స్‌ (కెఎపిపి) మొత్లాక్‌ అల్‌ సానె, కువైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేందుకు మార్గం సుగమం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కెఎపిపిపి, ఫీజిబిలిటీ స్టడీని పూర్తి చేసిందనీ, పబ్లిక్‌ బిడ్డింగ్‌కి సంబంధించి పనులు దాదాపు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఫారిన్‌ పార్టనర్‌కి సంబందించి ఎక్సీడ్‌ డిమాండ్స్‌కి తగ్గట్టుగా కార్యాచరణను పూర్తి చేసిన దరిమిలా, ఫారిన్‌ బ్యాంక్స్‌ ఫండింగ్‌ కూడా కొలిక్కి వస్తుందని ఆయన వివరించారు. వివిధ అంశాలకు సంబంధించి ఉన్న చిన్న చిన్న సమస్యల్ని అధిగమించి అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తామని మొత్లాక్‌ అల్‌ సానె చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com