దుబాయ్లో నవంబర్ 5న 'మసాలా అవార్డ్స్'
- October 31, 2015
సినిమా, ఫ్యాషన్ రంగాల్లో ప్రతిభావంతులకు మసాలా మ్యాగ్జైన్ అందించే ప్రతిష్ఠాత్మక 'మసాలా అవార్డ్స్' ప్రదానోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది ఈ అవార్డుల ప్రదానోత్సవం దుబాయ్లో నవంబర్ 5న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆహుతుల్ని అలరించేందుకు బాలీవుడ్ తారలు సిద్ధమవుతున్నారు. తన నృత్యంతో అందరినీ ఆకట్టుకునేందుకు నటి సొనాక్షి సిన్హా సాధన చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఫొటోని తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానుల కోసం సోనాక్షి విడుదల చేసింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







