కశ్మీర్లో భీకర ఆపరేషన్ కొనసాగుతోంది
- September 23, 2017
శ్రీనగర్: కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. బారాముల్లా జిల్లాలోని యురి సెక్టార్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. దీంతో పక్కాప్రణాళికతో తెల్లవారుజుమాన సైన్యం వాస్తవాధీన రేఖ వద్ద కట్టడి ముట్టడిని నిర్వహించింది. ఈ క్రమంలో కల్గాయ్ ప్రాంతంలోని ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఒక ఉగ్రవాదిని సైనికులు మట్టుబెట్టారు. ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు సజీవంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









