కశ్మీర్లో భీకర ఆపరేషన్ కొనసాగుతోంది
- September 23, 2017
శ్రీనగర్: కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. బారాముల్లా జిల్లాలోని యురి సెక్టార్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. దీంతో పక్కాప్రణాళికతో తెల్లవారుజుమాన సైన్యం వాస్తవాధీన రేఖ వద్ద కట్టడి ముట్టడిని నిర్వహించింది. ఈ క్రమంలో కల్గాయ్ ప్రాంతంలోని ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఒక ఉగ్రవాదిని సైనికులు మట్టుబెట్టారు. ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు సజీవంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







