కశ్మీర్లో భీకర ఆపరేషన్ కొనసాగుతోంది
- September 23, 2017
శ్రీనగర్: కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. బారాముల్లా జిల్లాలోని యురి సెక్టార్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. దీంతో పక్కాప్రణాళికతో తెల్లవారుజుమాన సైన్యం వాస్తవాధీన రేఖ వద్ద కట్టడి ముట్టడిని నిర్వహించింది. ఈ క్రమంలో కల్గాయ్ ప్రాంతంలోని ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఒక ఉగ్రవాదిని సైనికులు మట్టుబెట్టారు. ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు సజీవంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







