ట్రంప్ ఆగడాలు ఆగేనా
- September 23, 2017
వాషింగ్టన్: కొన్ని దేశాల పౌరులు అమెరికా రాకుండా అధ్యక్షుడు ట్రంప్ కొత్త తరహాలో నిబంధనలు తీసుకురానున్నారు. అమెరికాతో కావాల్సినంత సమాచారం పంచుకొని, భద్రతాపర చర్యలు తీసుకొని దేశాలపై ఆంక్షలు విధించాలని భద్రత విభాగం సిఫార్సు చేసింది. ఇప్పటికే ఆరు ముస్లిం దేశాలైన ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమన్లపై ఆంక్షలు విధించారు. న్యాయస్థానాలు తప్పు పట్టడంతో మరో రూపంలో ఆంక్షలు విధించనున్నారు. 'అమెరికాకు వచ్చే పౌరుల పూర్తి సమాచారాన్ని ఆయా దేశాలు ఇవ్వాల్సి ఉంటుంది.వివరాలు వెల్లడించని వారికి ప్రవేశం కల్పించబోరు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









