విశాఖ సాగరతీరం లో ర్యాంప్వాక్తో అదరగొట్టిన 30 మంది మోడల్స్
- September 24, 2017
విశాఖ సాగరతీరం ముద్దు గుమ్మల క్యాట్వాక్తో హోరెత్తింది. ఆర్కే బీచ్లోని ఎంజీఎం గ్రౌండ్స్లో జరిగిన ఫ్యాషన్లో నగర వాసులను ఆకట్టుకుంది. 190 అడుగుల ర్యాంప్పై మోడల్స్ సరికొత్త వస్త్ర శ్రేణితో అలరించారు. ఓ మ్యాగజైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో దాదాపు 30 మంది మోడల్స్ పాల్గొన్నారు. వివిధ విభాగాల ఆధారంగా దేశం మొత్తం నుంచి పార్టిసిపెంట్స్ను సెలెక్ట్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తమ మ్యాగజైన్ను ఫ్యాషన్ మ్యాగజైన్గా మార్చేందుకు ఈ ఫ్యాషన్ షో నిర్వహించామన్నారు. త్వరలో అమరావతి, భీమవరంలోనూ ఇలాంటి షోలు నిర్వహిస్తామన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









