హైదరాబాద్ లో సందడి చేసిన సుస్మితా సేన్
- September 25, 2017
హైదరాబాదీయులు ఫ్యాషన్ ప్రియులని మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి ఏర్పాటుచేసిన ఫ్లాగ్ షిప్ బోటిక్ను ఆమె ప్రారంభించారు. భారతీయ సంస్కృతీ సాంప్రదాయలు ప్రతిబింబించేలా రూపొందించిన బ్రైడల్ వేర్ కలెక్షన్స్తో ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







