ఒక వ్యక్తిని హత్య చేసి సముద్రంలో విసిరేసిన ముగ్గురు ఆసియా దేశస్థులు అరెస్ట్
- September 26, 2017
మస్కట్ : ఒక వ్యక్తిని చంపి సముద్రంలో విసిరివేసిన ఓ ముగ్గురు ఆసియా దేశస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ బటినా పోలీసుల ముఖ్య కేంద్రంలో విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ శాఖ ఆ హత్య కేసులో ముగ్గురు ఆసియన్లను అరెస్టు చేసినట్లు ఒక రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి తెలిపారు. ఆయన " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, ఈ ముగ్గురు నిందితులు ముస్సానా విలాయత్ లోని హతుని ఇంటికి వెళ్లి బైటకు తీసుకువచ్చి చంపి ఆ వ్యక్తి శరీరాన్నిసముద్రంలోకి విసిరివేసారు. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారిపై అభియోగాలు మోపి నిందితుల అందరిని తదుపరి దర్యాప్తు కోసం న్యాయ అధికారులకు సూచించబడినట్లు ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









