శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అబుదాబి ప్రయాణికుల వద్ద బంగారం స్వాధీనం

- September 27, 2017 , by Maagulf
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అబుదాబి ప్రయాణికుల వద్ద బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 932 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రయాణికులిద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారిని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com