అల్ ఖైల్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్యకి 15 మిలియన్ దిర్హామ్ ప్రాజెక్ట్తో చెక్
- September 27, 2017
దుబాయ్లో చేపడ్తున్న 15 మిలియన్ దిర్హామ్ విలువైన కొత్త ప్రాజెక్ట్ అల్ ఖైల్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలనుంచి వాహనదారులకు ఉపశమనాన్నివ్వనుందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. దుబాయ్ ప్రాపర్టీస్తో కలిసి ఆర్టిఎ ఈ ప్రాజెక్ట్ చేపడుతోంది. షేక్ రషీద్ రోడ్డు నుంచి కల్చరల్ విలేజ్లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. 14.87 మిలియన్ దిర్హామ్ల విలువైన ఈ రపాజెక్ట్ కల్చరల్ విలేజ్ని సమీపంలో ఉన్న రోడ్స్ నెట్వర్క్తో అనుసంధానం చేస్తుంది. ఆర్టిఎ ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ సీఈఓ మైతా బిన్ అదాయ్ మాట్లాడుతూ, రోడ్ యూజర్స్ సేఫ్టీ నిమిత్తం ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు చెప్పారు. పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాల్ని తీర్చేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపకరిస్తుంది. వచ్చే ఏడాది తొలి క్వార్టర్ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









