హోలీ ఖురాన్ని చింపిన కేసులో మెయిడ్కి ఐదేళ్ళ జైలు
- September 27, 2017
యు.ఏ.ఈ: 23 ఏళ్ళ ఇండోనేసియన్ మెయిడ్, హోలీ ఖురాన్ని చింపిన కేసులో దోషిగా నిరూపితమవడంతో ఐదేళ్ళ జైలు శిఖ ఖరారు చేసింది న్యాయస్థానం. హోలీ ఖురాన్ని చింపివేయడమే కాకుండా, స్పాన్సరర్ భార్యతోనూ ఈ విషయమై తగాదా పెట్టుకున్నట్లు మెయిడ్పై అభియోగాలు నమోదయ్యాయి. ఇవే కాకుండా దొంగతనం అభియోగాలూ ఆమెపై నమోదు కాగా, ఇండోనేషియా మహిళ ఆ ఆరోపణల్ని ఖండించింది. ఖురాన్పై ఒట్టు వేసి నేరం అంగీకరించాల్సిందిగా స్పాన్సరర్ భార్య సూచించడంతో, ఆగ్రహావేశాలతో ఊగిపోయిన మెయిడ్, అక్కడే ఉన్న ఖురాన్ని చింపివేసింది. విచారణలో నేరాన్ని మెయిడ్ అంగీకరించింది.
తాజా వార్తలు
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి









