హోలీ ఖురాన్ని చింపిన కేసులో మెయిడ్కి ఐదేళ్ళ జైలు
- September 27, 2017
యు.ఏ.ఈ: 23 ఏళ్ళ ఇండోనేసియన్ మెయిడ్, హోలీ ఖురాన్ని చింపిన కేసులో దోషిగా నిరూపితమవడంతో ఐదేళ్ళ జైలు శిఖ ఖరారు చేసింది న్యాయస్థానం. హోలీ ఖురాన్ని చింపివేయడమే కాకుండా, స్పాన్సరర్ భార్యతోనూ ఈ విషయమై తగాదా పెట్టుకున్నట్లు మెయిడ్పై అభియోగాలు నమోదయ్యాయి. ఇవే కాకుండా దొంగతనం అభియోగాలూ ఆమెపై నమోదు కాగా, ఇండోనేషియా మహిళ ఆ ఆరోపణల్ని ఖండించింది. ఖురాన్పై ఒట్టు వేసి నేరం అంగీకరించాల్సిందిగా స్పాన్సరర్ భార్య సూచించడంతో, ఆగ్రహావేశాలతో ఊగిపోయిన మెయిడ్, అక్కడే ఉన్న ఖురాన్ని చింపివేసింది. విచారణలో నేరాన్ని మెయిడ్ అంగీకరించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









