హోలీ ఖురాన్ని చింపిన కేసులో మెయిడ్కి ఐదేళ్ళ జైలు
- September 27, 2017
యు.ఏ.ఈ: 23 ఏళ్ళ ఇండోనేసియన్ మెయిడ్, హోలీ ఖురాన్ని చింపిన కేసులో దోషిగా నిరూపితమవడంతో ఐదేళ్ళ జైలు శిఖ ఖరారు చేసింది న్యాయస్థానం. హోలీ ఖురాన్ని చింపివేయడమే కాకుండా, స్పాన్సరర్ భార్యతోనూ ఈ విషయమై తగాదా పెట్టుకున్నట్లు మెయిడ్పై అభియోగాలు నమోదయ్యాయి. ఇవే కాకుండా దొంగతనం అభియోగాలూ ఆమెపై నమోదు కాగా, ఇండోనేషియా మహిళ ఆ ఆరోపణల్ని ఖండించింది. ఖురాన్పై ఒట్టు వేసి నేరం అంగీకరించాల్సిందిగా స్పాన్సరర్ భార్య సూచించడంతో, ఆగ్రహావేశాలతో ఊగిపోయిన మెయిడ్, అక్కడే ఉన్న ఖురాన్ని చింపివేసింది. విచారణలో నేరాన్ని మెయిడ్ అంగీకరించింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







