హోలీ ఖురాన్ని చింపిన కేసులో మెయిడ్కి ఐదేళ్ళ జైలు
- September 27, 2017యు.ఏ.ఈ: 23 ఏళ్ళ ఇండోనేసియన్ మెయిడ్, హోలీ ఖురాన్ని చింపిన కేసులో దోషిగా నిరూపితమవడంతో ఐదేళ్ళ జైలు శిఖ ఖరారు చేసింది న్యాయస్థానం. హోలీ ఖురాన్ని చింపివేయడమే కాకుండా, స్పాన్సరర్ భార్యతోనూ ఈ విషయమై తగాదా పెట్టుకున్నట్లు మెయిడ్పై అభియోగాలు నమోదయ్యాయి. ఇవే కాకుండా దొంగతనం అభియోగాలూ ఆమెపై నమోదు కాగా, ఇండోనేషియా మహిళ ఆ ఆరోపణల్ని ఖండించింది. ఖురాన్పై ఒట్టు వేసి నేరం అంగీకరించాల్సిందిగా స్పాన్సరర్ భార్య సూచించడంతో, ఆగ్రహావేశాలతో ఊగిపోయిన మెయిడ్, అక్కడే ఉన్న ఖురాన్ని చింపివేసింది. విచారణలో నేరాన్ని మెయిడ్ అంగీకరించింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి