14 దొంగతనాల కేసులో ఒక పౌరుడు అరెస్టు
- September 28, 2017
మస్కట్ : మస్కట్, దక్షణ షర్కియా మరియు దఖ్లీయాలో 14 దొంగతనం కేసులలో ప్రమేయం ఉన్న ఒక పౌరుడిని దర్క్లియా పోలీస్ కమాండ్ విచారణ మరియు నేర పరిశోధన విభాగం అరెస్టు చేసింది. ఒక రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, " నిందితుడు కొన్ని కేసులలో హ్యాండ్ బ్యాగులు మరియు 300 ఆర్ ఓ విలువ చేసే నగదు అపహరించాడు " మరొక సందర్భంలో ఇజ్కీ పోలీసు స్టేషన్ పరిధిలో అధికారులు ఇద్దరు పౌరులను అరెస్ట్ చేశారు. వారు ఫ్యూయల్ స్టేషన్ లో వారి వాహనంలో ఇంధనం పోయించుకొని డబ్బులు చెల్లించకుండా పారిపోతున్న యత్నంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తమ నేరాలకు ఒప్పుకున్నారు. వీరిని తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







